పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

  గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ పూర్తి పాఠం ,   నమస్కరించి రాయునది ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులు   చర్చనీయాంశమై ప్రాచుర్యం   పొందుతున్నాయి. ఈ తీర్పుల పై నాకు బిన్నాభిప్రాయం ఉన్నప్పటికి నాటి సుప్రీం కోర్ట్ జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ చెప్పిన “జుడిషియల్ యాక్టివిజం “ ఇదని సరిపెట్టుకుంటున్నాను.   ఈ నేపథ్యంలోనే నేను ఈ లేఖ తమకు పంపుతున్నాను. దీనిని రిట్ పిటిషన్ గా స్వీకరించి ప్రతిపక్ష నాయకుల కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   నోటీసులు జారీ చేస్తారు అని విశ్వసిస్తున్నాను. ఈ లేఖతో పాటుగా నా దేశం నా స్వప్నం అనే ప్రచురణను జాతా పరచాను .నా ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం వాటి అమలుకై నేను 1995 నుండి చేస్తున్నటువంటి   ప్రయత్నాలు అన్ని అందులోనే ఉన్నాయి .   ఇక్కడ మీ చొరవ - జోక్యం నా ప్రతిపాదనలు అమలుకి దోహద పడతాయి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖను   తమకు పంపుతున్నాను. ఇప్పటికే   ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ప్రాసెస్ మొదలు పెట్టింది కాబట్టి నెలకో- రెండు నెలలకో ఒక అవుట్ వచ్చే అవకాశం ఉంది.     అయినా గత జూన్,29 నాడు వీటి పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యాలని కో

మోదిజికి పంపిన సలహాలు

  మోదిజికి పంపిన సలహాలు    (మన భారత దేశం ,దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సహేతుక పరిష్కారాలు కూర్చి – మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదిగారికి పంపి – ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా “కెప్ట్ ఆన్ రెకార్డ్” అని యాబై ఒక్క రూపాయలు వెచ్చించి మరి ఉత్తరా ముఖంగా తెలిపిన నా సలహాలను    సంకలనం ఇది. వీటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించేలా మీరు చొరవ తీసుకుంటే ఈ దేశమే మీకు రుణ పడి పోతుంది – ఇంతే కాదు వీటిలో రాష్ఠ్ర స్థాయిలో అమలు చేయ గల అంశాలను మీరు అమలు చేసినా రాష్ఠ్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది మీ నవరత్నాలను విడతల వారిగా కాదు ఒక్క సారిగా అమలు చేయ వచ్చు )   భాగం:1 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో సింహ భాగం రుణాలు,రుణాల పై వడ్డీలు ,చక్కిర వడ్డీలు చెల్లించడానికే సరి పోతుంది .కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని విదేశి రుణాలను తీర్చి వేయ కలిగితేనే ఆది కష్ఠం అంత సు:ఖంలా   సత్ఫలితాన్ని ఇస్తుంది. అ) రాష్ఠ్రపతి ,గవర్నర్ పదవుల రద్దు -వారి పాత్రను సుప్రీం కోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పోషించగలరు . ఆ)రాష్ఠ్రపతి భవన్,పార్లెమెంట్ భవనం,ప్రధాన మంత్రి అధికారిక నివాసం,రాష్ఠ్రాల్లోని గవర్న

విజన్ చిత్తూరు

  విజన్ చిత్తూరు   (జిల్లా కేంద్రమైన   చిత్తూరు నియోజక వర్గం & నగర అభి వృద్ది కొరకు కొన్ని సూచనలు – ప్రతిపాదనలు) +గతంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. +చిత్తూరు పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి. ఫ్యేక్టరి కార్మికుల భవిష్యత్తును కాపాడాలి. +జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. చిత్తూరు ప్రాధన్యత పెరుగుతుంది +టౌన్ బ్యాంక్ / కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి +చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే వి

నేర నియంత్రణకు కొన్ని సూచనలు

  నేర నియంత్రణకు కొన్ని సూచనలు (నేరాలు జరిగాక నేరస్తులను పట్టుకోవడానికి – కోర్టులకు తిప్పడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది కదా?) నేరాలు జరిగాక నేరస్తులను పట్టి శిక్షించడం కన్నా నేరాల అదుపుకే అత్యధిక ప్రాధన్యత ఇవ్వాలి. +సమాజంలో ఏ ఒకరైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నాయి. నేరాలలో ముఖ్య పాత్ర పోషించేవి అద్దె గదులు,వాహణాలు,సెల్ ఫోన్స్ . కాబట్టి గది అద్దెకు తీసుకోవాలన్నా ,వాహణం కొనాలన్నా,సెల్ ఫోన్ కొనాలన్నా హ్యాండ్ ప్రింట్స్ అవసరమని చట్టం తేవాలి. +పోలీసు స్టేషన్ లలో బాధితులకు న్యాయం జరిగేట్లుంటే కేసులు లేవు,అప్పీళ్ళు లేవు.పంచాయితీలు లేవు. అవి ముదిరి /వికటించి జరిగే హత్యలూ ఉండవు,ఆత్మ హత్యలు ఉండవు. కాబట్టి సంబందిత స్టేషన్ ఎస్.ఐ. జిల్లాజడ్జి పర్యవేక్షణలో సమస్యలను రాజి చేసే ఏర్పాటు చెయ్యాలి. +పోలీసు స్టేషన్స్ లో విజిటర్స్ బుక్ ఉండాలి.అందులో సంతకం చెయ్యనిదే ఐ.జి అయినా సరే హోం శాఖా మంత్రి అయినా సరే లోనికి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు. +స్టేషన్ ఫోనుకి,ఎస్.ఐ.మరియు సిబ్బంది ఫోన్లకు వచ్చే ఇన్కమింగ్ ,అవుట్గోయింగ్ కాల్స్ వివరాలు ప్రతి నెలా నమోదయ్యే ఏర్పాటు చెయ్యాలి +పాత నేరస్తుల డేటా

TIRUMALA VISION 1900

  TIRUMALA VISION 1900 (ఇప్పటికే గత రెండున్నర దశాబ్దాలు పలువురు ఈ.ఓలు , బోర్డ్ చేర్మన్లకు పంపుతూ వచ్చాను కాబట్టి వీటిలో కొన్ని అంశాలను అర కొరగా /స్వార్థ పుర్తి అజెండాతో / నష్ఠ దాయికంగా అమలు చేస్తున్నారు )   (It is a bunch of suggestions to get back the novelty in Tirumala as in 1900 A.D and minimizing administrative expenditure of the TTD. It was sent on 19/9/1999 it self. Reminded many times. Rs.10 was sent by MO at least to return. But nothing was done) The legend around Tirumala says that Sreevaru had borrowed a huge sum from Lord kubhera for his marriage expenditures and he has to return it at the end of kaliyuga. But the TTD is going on spending the revenue of Tirumala. It is nothing but vanishing the trust of countless devotees and degrading the legend. So the TTD must minimize the administrative expenditures and it has to buy gold coins with the surplus revenue. The gold coins must be kept at the gold investment scheme of central government. 1.The Tirumala must be filled

ఎకానమి పేకేజ్

  నా ప్రతిపాదనల పూర్తి పాఠం (అంశాలవారిగా) ఎకానమి పేకేజ్ (భారత దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక నిర్వహణా వ్యయాన్ని కుదించుకుని   అర్థికంగా పుంజుకోవడానికి నేను కూర్చిన సంస్కరణలు . 1995 నుండి ఎడతెరపి లేకుండా చంద్రబాబు నాయుడు గారికి పంపుతూ వస్తే 2003 న “తగిన రీతిలో వినియోగించుకుంటామని లేఖ కూడ వ్రాసేరు.ఇందులోని పలు అంశాలు ఇప్పటికే అమలు చేయబడినట్టు కూడ సమాచారం ) 1.ప్రభుత్వ ఉద్యోగులు అందరు అనర్హులు కారు . అందుకని ప్రతి ఒక్కరు అర్హులు కూడ కారు .అందుకే గత 10 సం.ల్లో రాజకీయ -ఆర్థిక-సామాజిక -విద్యా రంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల పై వీరికి ఒక వ్రాత పరీక్ష నిర్వహించాలి .అలానే మెడికల్ ఫిట్నెస్ పరీక్ష జరపాలి. ముఖ్యంగా ప్రపంచీకరణ -ప్రైవేటి కరణ కారణంగా మారుతున్న ప్రభుత్వ పాత్రను -వారికి నూరి పొయ్యాలి. వారి జీత బత్యాలు ఖజాణా నుండి రావని – వారు చొరవ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాలన్న సంగతిని వారికి అర్థమయ్యేలా చేసి -ప్రజలతో ఎలా మొసలుకోవాలో నేర్పే సైకో మెట్రి కౌన్సిలింగ్ ఇచ్చి -దాని పై కూడ ఒక పరీక్ష నిర్వహించాలి .ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే కొన సా

ఆంద్రప్రదేశ్ రాష్ఠ్ర ముఖ్యమంత్రిగారికి నా తాజా లేఖ

  గౌరవనీయులైన అయ్యా ! విషయం : రాష్ఠ్ర ఆర్థిక దుస్థితి – మెరుగుకు ప్రయత్నాలు - ఒకే విడతలో నవరత్నాల అమలు -    దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక నిర్వహణా వ్యయాన్ని కుదించుకుని   అర్థికంగా పుంజుకోవడం - సంస్కరణల సమాహారం - ఎకానమి ప్యేకేజి – సి.ఎం.ఓ – ఆర్థిక శాఖ – ప్లానింగ్ శాఖ స్పందనలు – ఎక్స్ పెర్ట్ కమిటి - Request – Regarding - 0   - నేను ఎన్.టి.ఆర్ అభిమానిని – వెన్ను పోటుతో ఎన్.టి.ఆర్ని పన్ను పోటుతో ప్రజలను చంపుకు తిన్నాడు కాబట్టి చంద్రబాబు వ్యతిరేకిని. చంద్రబాబును దెబ్బ కొట్ట గల సమర్థుడు కాబట్టి వై.ఎస్.ఆర్ మద్దత్తు దారుడ్ని అయ్యాను. 2004 ,2009 ఎన్నికల్లోను ప్రత్యక్షంగాను అంతర్జాలం లోను   కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసినవాడ్ని .   మీరు అదిష్థానంతో విభేదించిన నాటినుండి – మీ వ్యూహాల పై   ఎన్ని విమర్శలున్నా మనస్పూర్తిగా మీకు సంఫూర్ణ మద్దత్తు ఇస్తూనే వచ్చాను .   ఎన్.టి.ఆర్ మానవీయ పరిపాలనను వై.ఎస్.ఆర్ తన దూకుడు విదానంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు కాబట్టి వై.ఎస్సార్ అభిమానిని అయ్యాను. మీరు పేదవాని కోసం   నా   తండ్రి ఒకడుగు ముందుకేస్తే న